News
ఎన్నడూలేని విధంగా దోచుకుంటున్నారు
టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ శిక్షణా శిబిరంలో ఉత్తమ్ మాట్లాడుతూ ఇతర పార్టీల నేతలను ప్రలోభపెట్టి టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ సంతోషంగా లేరన్నారు. ఎన్నడూలేని విధంగా టీఆర్ఎస్ నేతలు దోచుకుంటున్నారని ఉత్తమ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








